నువ్వనేనంటూ మాటల యుద్ధాలతోపాటు
ప్రలోభలపర్వం కొనసాగుతుంది .
కాని బాద్యత గల మనిషిలా ఆలోచించు
నిజాయతి, నమ్మకం ఇంకా మన బ్రతుకులను
బాగుపరిచే వారినే మన విలువైన ఓటుతో ఎన్నుకుందాం. అలా కాకుండా ప్రలోభలకు తలవంచి విలువైన ఓటును దుర్వినియోగం చేస్తే ఐదుసంవత్సరాలు మనం కోలుకోలేనివిధంగా మనఊరినుంచి దేశం వరకు అసమర్ధపాలనతో అభివృద్దికి ఆమడదూరంలో ,దిక్కులేనిదిగా మారిపోతుంది మన బ్రతుకు దయచేసి ఆలోచించండి
-